తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యంపై ప్రభుత్వం వేటు

నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం స్పందించింది. నిర్లక్ష్యం వహించిన ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై వేటు వేసింది.

By

Published : Mar 8, 2019, 11:53 PM IST

నాంపల్లి ఆస్పత్రి

హైదరాబాద్ నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు ప్రారంభించింది. చిన్నారులకు వ్యాక్సిన్​ వేసిన ముగ్గురు ఏఎన్జీలతో పాటు ఫార్మాసిస్ట్​పై వైద్యశాఖ వేటు వేసింది. నాంపల్లి ఏరియా ఆస్పత్రి హెల్త్ సూపర్​వైజర్​ను సస్పెండ్​ చేసింది. అస్వస్థతకు కారణమైన ట్రమడాల్​ మాత్రలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్​ అనంతరం పారాసిటమాల్​ సిరప్​ మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details