వరంగల్లో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్పై... తెరాస కార్యకర్తల దాడిని ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. అర్వింద్ వాహనంపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీ అర్వింద్పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్ - తెలంగాణ భాజపా తాజా వార్తలు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై తెరాస కార్యకర్తల దాడిని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంపీ అర్వింద్పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్
మేమూ చేయగలం..
ఇలాంటి పనులు చేయడం తగదని... అనుకుంటే తాము ఇలాంటి దాడులు చేయగలమని రాజాసింగ్ అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు... ప్రజల్లోకి వెళ్తున్నాయనే భయంతోనే తెరాస ఇలాంటి దాడులకు పాల్పడుతోందని రాజాసింగ్ ఆరోపించారు.
ఇదీ చూడండి:భాజపా నేత, ఎంపీ అర్వింద్ కారుపై తెరాస కార్యకర్తల దాడి
TAGGED:
తెలంగాణ భాజపా తాజా వార్తలు