బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ
బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ - gold chori in nandyala news updates
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. శ్రీ నిమిషాంబ జ్యూయెలర్స్లో దాదాపు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4989021-284-4989021-1573117512459.jpg)
బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ