తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిమాపక యంత్రాలతో జీహెచ్ఎంసీ రసాయనాల స్ప్రే

కరోనా నివారణకు జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలను స్ప్రే చేశారు.

By

Published : Mar 26, 2020, 7:46 AM IST

chemical spray
chemical spray

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లు దుకాణాలు, ఇళ్ల ముందు పిచికారి చేశారు.

క్వారంటైన్‌లో ఉన్న వారి ప్రాంతాల్లో... అనుమానాస్పద ఏరియాల్లో నిరంతరం సోడియం హైపో క్లోరైట్​ను స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజి విభాగాల ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నామన్నారు.

అగ్నిమాపక యంత్రాలతో జీహెచ్ఎంసీ రసాయనాల స్ప్రే

ఇవీచూడండి:కరీంనగర్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details