తెలంగాణ

telangana

నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్​ జియాగూడలోని పేదలకు మేయర్​ బొంతు రామ్మోహన్​ నిత్యావసరాలు పంచిపెట్టారు. స్థానిక రంగనాథ స్వామి ఆలయ ప్రధానార్చకుడు శేషాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

By

Published : Apr 30, 2020, 8:40 PM IST

Published : Apr 30, 2020, 8:40 PM IST

నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​
నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్​లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్​ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details