విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని తెదేపానేత గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని... ప్రైవేటీకరణ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గంటా అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం: గంటా - telangana news
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నామని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం నిర్ణయంపై పునరాలోచించాలని గంటా డిమాండ్ చేశారు.
![విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం: గంటా ganta-srinivasa-rao-comments-on-visakha-steel plant in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10989656-289-10989656-1615616290376.jpg)
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం: గంటా
తన పదవికి రాజీనామా చేస్తే విమర్శలు చేస్తున్నారన్న గంటా... సరైన ఫార్మాట్ లేదంటే మరోసారి రాజీనామా చేశానని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాల వెనకున్న రహస్యాలివే!