ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారుతున్న నేపథ్యంలో.... ప్రజల్లో నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు కొన్ని వీడియోలను విడుదల చేసింది. గాంధీలో సరైన సమయానికి మంచి ఆహారం, వైద్యం అందిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు.
కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం - ప్రభుత్వ చికిత్సపై కరోనా బాధితుల మనోగతం
సర్కారు దవాఖానాల్లో కరోనా వైరస్ చికిత్సపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పటాపంచలు చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. గాంధీలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి సేకరించిన వీడియోలను విడుదల చేసింది.
![కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం Gandhi hospital corona patients on Government treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7897927-929-7897927-1593913848102.jpg)
కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో సర్కారు
కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో సర్కారు