తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జనానికి సాగర్​ వైపు బయలుదేరిన గణనాథులు

సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిన్న,పెద్దలు శోభాయాత్ర ఊరేగింపులో చిందులేస్తూ... సందడి చేశారు.

By

Published : Sep 8, 2019, 1:53 PM IST

నిమజ్జనానికి సాగర్​ వైపు బయలుదేరిన గణనాథులు

సికింద్రాబాద్ చిలుకలగూడ, సీతాఫల్​మండి, బన్సీలాల్ పేట్​ ప్రాంతాల్లోని గణనాథులు నిమజ్జనం కోసం సాగర్​తీరాలకు తరలాయి. ఐదు రోజులుగా విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్య శోభాయాత్ర ఊరేగింపు.. ఘనంగా జరిగింది. చిలుకలగూడలోని ఓ గణేశ్ ఎదుట మహారాష్ట్ర మేళ వాయిద్యకారులు తమ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. చిన్న, పెద్దలు చిందులేస్తూ...సందడి చేశారు.

నిమజ్జనానికి సాగర్​ వైపు బయలుదేరిన గణనాథులు
ఇదీచూడండి: ద్వాదశాదిత్యుడి అవతారంలో ఖైరతాబాద్​ మహాగణపతి

ABOUT THE AUTHOR

...view details