తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఐ కోర్టుకు హాజరైన గాలి... విచారణ 11కు వాయిదా... - కోర్టుకు హాజరైన గాలి జనార్దన్​రెడ్డి

హైదరాబాద్​ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ జరిగింది. కేసులో కీలక నిందితులు గాలి జనార్దన్​ రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్​లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది ధర్మాసనం.

కోర్టుకు హాజరైన గాలి జనార్దన్​రెడ్డి

By

Published : Sep 6, 2019, 12:20 PM IST

Updated : Sep 6, 2019, 12:40 PM IST

హైదరాబాద్​ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ ఇవాళ జరిగింది. గాలి జనార్దన్​ రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్​లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కోర్టులో ఓఎంసీ కేసుపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల 11కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్​ కంపెనీ అక్రమాలపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్​ రెడ్డి సహా నిందితులుగా ఉన్న రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లి వచ్చారు.

కోర్టుకు హాజరైన గాలి జనార్దన్​రెడ్డి
Last Updated : Sep 6, 2019, 12:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details