అగ్నిప్రమాదం
ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కారణాలపై ఆరాతీశారు.
ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కారణాలపై ఆరాతీశారు.
గ్యాస్ లీకేజీనే కారణమని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.
ఇవీ చూడండి:'ఆ యాప్లోనే అంతా'