తెలంగాణ

telangana

రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ

By

Published : Aug 5, 2020, 9:56 PM IST

Published : Aug 5, 2020, 9:56 PM IST

Updated : Aug 5, 2020, 10:51 PM IST

రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ
రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ

21:55 August 05

రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలు బదిలీ

రాష్ట్రంలో నలుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం అదనపు డీసీపీ శోభన్​ కుమార్​ను జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా బదిలీ చేసింది.  వరంగల్ అదనపు డీసీపీ తిరుపతిని.. భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీగా బదిలీ చేసింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ సురేష్ కుమార్​ను, భద్రాద్రి కొత్తగూడెం జల్లా అదనపు ఎస్పీ రమణా రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది.

Last Updated : Aug 5, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details