తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2020, 2:09 PM IST

ETV Bharat / state

బొటానికల్ గార్డెన్​లో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఆరో విడుత హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. పల్లె, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటుతున్నారు. హైదరాబాద్​ బొటానికల్ గార్డెన్​లో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి మొక్కలు నాటారు.

Forest development Minister Indrakaran Reddy Planting in the Botanical Garden Hyderabad
బొటానికల్ గార్డెన్​లో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్​లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, ఎఫ్డీసీ ఎండీ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లుంబిని గేటెడ్ కమ్యూనిటీలో ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details