సహజ అటవీ రక్షణకు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని విశ్రాంత అటవీ అధికారులు సూచించారు. హైదరాబాద్లో రిటైర్డ్ అధికారులతో అటవీ శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో అడవుల అభివృద్ధికై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అటవీ శాఖ తరపున చేపట్టిన పథకాలు, కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. సామాజిక అడవుల పెంపకం, హరితహారం, అటవీ భూముల ఆక్రమణలు, సిబ్బంది రక్షణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మంచి పరిణామం