తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు: కల్యాణ్​రామ్​

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 30వ రహదారి భద్రత వారోత్సవాల్లో సినీ నటుడు కల్యాణ్​రామ్ పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్​ నియమాలను పాటించాలని ​ సూచించారు.

By

Published : Feb 4, 2019, 7:11 PM IST

కల్యాణ్​రామ్​

కల్యాణ్​రామ్​
హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో జరిగిన 30వ రహదారి భద్రత వారోత్సవాలకు సినీ నటుడు కల్యాణ్ రామ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని, ట్రాఫిక్​ నియమాలు అందరూ పాటించాలని కల్యాణ్​రామ్​ సూచించారు. భద్రత నియమాలు తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అదే చివరకు ప్రాణాలను తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details