తెలంగాణ

telangana

ETV Bharat / state

పుష్పం.. సదాశివం..

ఎల్బీనగర్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది

By

Published : Mar 4, 2019, 2:42 PM IST

Updated : Mar 4, 2019, 2:53 PM IST

పువ్వులతో అలంకరించిన శివలింగం

పువ్వులతో అలంకరించిన శివలింగం

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రకరకాల పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. పుష్పలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

Last Updated : Mar 4, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details