శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రకరకాల పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. పుష్పలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
పుష్పం.. సదాశివం..
ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది
పువ్వులతో అలంకరించిన శివలింగం