శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రకరకాల పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. పుష్పలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
పుష్పం.. సదాశివం.. - hyderabad
ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది

పువ్వులతో అలంకరించిన శివలింగం