నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సౌకర్యాన్ని, జీహెచ్ఎంసీ తరఫున రూ.5కు భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం' - nampally
మృగశిరకార్తెను పురస్కరించుకుని చేప మందు పంపిణీకి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. చివరి వ్యక్తికి కూడా చేప ప్రసాదం అందిస్తామని పేర్కొన్నారు.
!['చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3512484-317-3512484-1560067442608.jpg)
'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం'
'చివరి వ్యక్తికి కూడా చేప మందు అందిస్తాం'
ఇదీ చదవండి: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ