తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 4:11 PM IST

ETV Bharat / state

అలా చేస్తే జంతువులు అడవొదలి రావు

దేశవ్యాప్తంగా పులులు, చిరుత పులుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని... ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందని రాష్ట్ర వన్యప్రాణి విభాగం నోడల్ అధికారి శంకరన్ అన్నారు. సహజమైన ఆవాసానికి ఇబ్బందులు కలిగించకపోతే జంతువులు అడవిని వదిలి బయటకు రావని.. మనషులను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఆ దిశగా అటవీ శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న శంకరన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

face to face with wildlife nodal officer in hyderabad
అలా చేస్తే జంతువులు అడవొదలి రావు

అలా చేస్తే జంతువులు అడవొదలి రావు

ABOUT THE AUTHOR

...view details