తెలంగాణ

telangana

రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ

వలస కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ఒక రోజు దీక్ష చేపట్టారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన తర్వాతే లాక్‌డౌన్ ప్రకటించి ఉంటే సమస్య ఇంత జటిలమయ్యేది కాదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్నారు నారాయణ.

By

Published : May 4, 2020, 3:13 PM IST

Published : May 4, 2020, 3:13 PM IST

face to face with cpi central secretary narayana
రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ

రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ

ABOUT THE AUTHOR

...view details