రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సుచిత్రలో ఎస్బీ బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో 3కే రన్ను నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పరుగులో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి - హైదరాబాద్ సుచిత్రలో 3కే రన్
హైదరాబాద్ సుచిత్రలో రోడ్డు భద్రత అవగాహనపై 3కే పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
![ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి Every one must follow traffic Rules minister Prashant Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5599763-821-5599763-1578200559879.jpg)
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ కోర్టును మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇదీ చూడండి : షాపింగ్ మాల్లో సందడి చేసిన రష్మిక మందన