రూ.3 లక్షల కోట్లతో పేదలు, మధ్య తరగతికి ఊతం
పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అవేంటంటే..
కరోనా ప్యాకేజీతో సామాన్యులకు ఏంటి లాభం?
మోదీ ప్రకటించిన ప్యాకేజీ కేటాయింపులపై కొంత స్పష్టత ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వాటి విశేషాలు
ఈ ప్యాకేజీతో వారికి ఎలాంటి ప్రయోజనం లేదు
కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పెట్రో సుంకాల బాదుడుతోనే ప్యాకేజీకి నిధులు!
ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ కోసం నిధుల సమీకరణకు పెట్రోల్, డీజిల్పై విధించే ఎక్సైజ్ సుంకాలపై ఆధారపడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా మరికొన్నిటితో సేకరణ
నల్లకోటుతో కాదు.. తెల్లచొక్కాతో..
న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్లకోటు ధరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇంకేమందంటే..