సీఎం సమీక్ష
రాష్ట్రంలో లాక్డౌన్ గడువు మే 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల వ్యాప్తి తీరు దృష్ట్యా పరిమిత ఆంక్షలతో లాక్డౌన్ పొడిగింపును కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం...
విఫలయత్నం
ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం.. తమ స్వదేశానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు ఏం చేశారంటే...?
వివాహం తెచ్చిన తంటా
కూతురు పెళ్లి వివాదం కారణంగా ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చాయి. కులాంతర వివాహం చేయడం కూతురి తండ్రికి ఇష్టం లేదు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ.. శత్రువుల్లా మారారు. అంతే... భార్య భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది.పూర్తి వివరాలు కోసం.
కరోనా పంజా
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న కరోనా కేసులపూర్తి వివరాల కోసం...
దేశంలో కరోనా విలయం
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..