తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంపేట్​లో కొత్త మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు - Establishment of New Municipal Corporation in Nizampet

హైదరాబాద్​ నిజాంపేట్​ కార్పొరేషన్​లోని మూడు గ్రామపంచాయతీలను కలిపి ఒక మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటైంది. ప్రగతినగర్​, బాచుపల్లి, నిజాంపేట్​ గ్రామ పంచాయతీలు కలిపి కార్పొరేషన్​ ఏర్పడింది.

Establishment of New Municipal Corporation in Nizampet
నిజాంపేట్​లో కొత్త మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు

By

Published : Dec 28, 2019, 4:57 PM IST

నిజాంపేట్​, మరో​ మూడు గ్రామపంచాయతీలను కలిపిమున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు చేశారు. ప్రగతినగర్​, బాచుపల్లి, నిజాంపేట్​ గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్​ ఏర్పడింది. కార్పొరేషన్​లో 33 వార్టులు ఉండగా.. లక్ష 7వేల 218ఓట్లు ఉన్నాయి. లక్ష 50వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్​లో విలీనం చేస్తున్నారనే ఊహాగానాలతో ఉన్నప్పటికీ ఈనెల 23న ఎన్నికల కమిషన్​ ప్రకటనతో ఇక్కడి రాజకీయ నేతల్లో ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో ఆయా పార్టీల నాయకులు తమ అధినేతకి ఫోన్​చేసి... మమ్మల్ని మర్చిపోకండి అంటూ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నిజాంపేట్​లో కొత్త మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details