తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు - ప్రపంచ బాలల దినోత్సవం

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని దివ్యదశ ఛైల్డ్​లైన్​ సెంటర్​లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగనుంది.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు

By

Published : Nov 18, 2019, 6:01 PM IST

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఫ్లాట్​ఫారం 1లో ఉన్న దివ్యదిశ ఛైల్డ్​లైన్​ సెంటర్​లో ఇవాళ ప్రభుత్వ స్కూల్​ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈనెల 14 ప్రపంచ బాలల దినోత్సవం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు.. 20 వరకు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్​ ఫిలిప్స్​ తెలిపారు. ఈనెల 20న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా క్యాండిల్​ ర్యాలీ చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు పలు రాజకీయ నేతలు పాల్గొంటారని తెలిపారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు

ABOUT THE AUTHOR

...view details