ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి నిన్న మృతి చెందింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం.. వరంగల్ తరలించారు.
రవళికి ఎర్రబెల్లి నివాళులు
వారం రోజులుగా మృత్యువుతో పోరాడి రవళి ఓడిపోయింది. రాత్రి యశోదా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నేడు వరంగల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రవళికి ఎర్రబెల్లి నివాళులు