తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి - VOTE AWARNESS PROGRAMME

హైదరాబాద్​లోని మెహిదీపట్నంలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. సింధు మహిళా కళాశాలలోని 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిజాయతీగా ఓటు వేస్తామని ప్రమాణం చేశారు.

నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి

By

Published : Apr 4, 2019, 4:39 PM IST

నిజాయతీగా ఓటు వేస్తాం... మీరు వేయండి
హైదరాబాద్​లోని మెహిదీపట్నంలో సింధు మహిళా కళాశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఓటు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సెలవు రోజు కదా.. అని ఇంట్లో ఉండకుండా నీతివంతమైన పాలన కోసం పూర్తి అవగాహనతో ఓటు వేయాలని సూచించారు. ఓట్​ ఫర్​ చేంజ్​.. ఓట్​ ఫర్​ డెవలప్​మెంట్​ అంటూ నినదించారు.ఓటును చాలా తెలివిగా ఉపయోగించుకొని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని విద్యార్థులు తెలిపారు.నిజాయతీగా ఓటు వేస్తామని 500 మంది విద్యార్థులు ప్రమాణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details