తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 2:44 PM IST

ETV Bharat / state

Sabitha indrareddy: హనుమాన్ జయంతి వేడుకల్లో సబితా ఇంద్రారెడ్డి

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Sabithaindra reddy) తెలిపారు. హైదరాబాద్​ ఆర్​కేపురంలో ప్రసన్నాంజయనేయ స్వామి దేవాలయంలో హనుమాన్​ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Sabithaindra reddy: హనుమాన్ జయంతి వేడుకల్లో సబితా ఇంద్రారెడ్డి
Sabithaindra reddy: హనుమాన్ జయంతి వేడుకల్లో సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ ఆర్​కేపురంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabithaindra reddy) పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదగా దుర్గమ్మ వారి బంగారు కిరీటం, ప్రసన్నాంజనేయస్వామి ఆభరణములు అందజేశారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు. దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గానికి, దాతలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల

ABOUT THE AUTHOR

...view details