తెలంగాణ

telangana

ETV Bharat / state

టోలీచౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ - ed-captured-the-lands-of-nauheera-sheikh-in-tolichowki

ed-captured-the-lands-of-nauheera-sheikh-in-tolichowki
టోలీచౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

By

Published : Aug 8, 2020, 11:23 AM IST

Updated : Aug 8, 2020, 1:15 PM IST

11:21 August 08

టోలీచౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

హైదరాబాద్‌ టోలీచౌకిలో హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ భూములను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టోలీచౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఆధీనంలోకి తీసుకున్నారు.

రెవెన్యూ, పోలీసుల సహకారంతో నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ.. హీరా గోల్డ్ కేసులో ఇప్పటికే సుమారు రూ.300 కోట్ల ఆస్తులు తాత్కాలిక జప్తు చేసింది. రూ.5 వేల కోట్ల హీరా గోల్డ్ కుంభకోణంపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇదీచూడండి: సెప్టెంబర్​ 1 నుంచి మోగనున్న బడి గంట.. కానీ..

Last Updated : Aug 8, 2020, 1:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details