సికింద్రాబాద్ మారేడ్పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా భద్రతా విభాగం ఐజీపీ స్వాతి లక్రా పలువురు కవులు రచించిన కవిత సంపుటిలను ఆవిష్కరించారు. మహిళలు, విద్యార్ధినులపై ఆకతాయిల వేధింపులను ఉపేక్షించవద్దని స్వాతి లక్రా సూచించారు. షీ బృందాల పోలీసులు వేధింపులను నిరోధించడానికే ప్రత్యేకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
'ప్రతీ స్త్రీ హాక్ ఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి'