వ్యవసాయంను రైతు పండగలా చేసుకోవాలి: అకున్సబర్వాల్ - akun sabharwal
రాబోయే రోజుల్లో పెరిగే సాగు దిగుబడిపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ధాన్యం కొనుగోలు, సేకరణలో జాగ్రత్తలపై ఆ శాఖ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పౌరసరఫరాల అధికారులతో అకున్సబర్వాల్ భేటీ
పౌరసరఫరాల అధికారులతో అకున్సబర్వాల్ భేటీ