తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ అత్తిలి అరుణ - సికింద్రాబాద్ లో తలసాని సాయి కిరణ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు

తలసాని సాయికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా... సికింద్రాబాద్ డివిజన్ రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అత్తిలి అరుణ.. పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. సాయికిరణ్ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Distribution of Health Kits and Fruits in Rangopal Pate
రాంగోపాల్ పేట్ లో హెల్త్ కిట్స్, పండ్లు పంపిణీ

By

Published : May 14, 2020, 4:27 PM IST

తలసాని సాయి కిరణ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా.. సికింద్రాబాద్ లో రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అత్తిలి అరుణ పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. పలు బస్తీల్లో తెరాస కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాయికిరణ్ యాదవ్ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవులు మత ప్రార్థనలు చేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 41 కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details