తెలంగాణ

telangana

ETV Bharat / state

600 మందికి నిత్యావసరాలు పంపిణీ : పీవీటీ మార్కెట్​

లాక్​డౌన్​ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పలువురు సాయం చేస్తున్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని పీవీటీ మార్కెట్​లో పనిచేస్తున్న 600 మందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. మరో 600 మంది సిబ్బందికి అందించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పీవీటీ మార్కెట్ ఛైర్మన్​ ధనుంజయ్ తెలిపారు.

By

Published : Apr 13, 2020, 5:12 PM IST

distribution of essentials to 600 people: pvt market
600 మందికి నిత్యావసరాలు పంపిణీ : పీవీటీ మార్కెట్​

లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని పీవీటీ మార్కెట్ బంద్ కావడం జరిగింది. ఆ కారణంగా పని లేక ఇబ్బంది పడుతున్న సుమారు 600 మందికి సిబ్బందికి నిత్యావసరాలను మార్కెట్ కమిటీ సభ్యులు అందజేశారు.

మరో 600 మంది సిబ్బందికి అందించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పీవీటీ మార్కెట్ ఛైర్మన్​ ధనుంజయ్ అన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి :'త్వరలో ఆన్లైన్​లో ఫిట్​నెస్ శిక్షణ తరగతులు'

ABOUT THE AUTHOR

...view details