బంజారాహిల్స్ ముఫఖంజా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ఓట్ల లెక్కింపు గల్లంతు అవుతోందని ఏజెంట్లు ఆందోళనకు దిగారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 ఫలితాలు
బంజారాహిల్స్ ముఫఖంజా కళాశాల కౌంటింగ్ సెంటర్లో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ ఏజెంట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
![కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం Dispute between counting agents in banjara hills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9760206-875-9760206-1607067884098.jpg)
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం
92.. 93.. 94.. 95 డివిజన్లలో లెక్కింపు జరుగుతుండగా.. వెంకటేశ్వర కాలనీ డివిజన్ కేంద్రంలో ఇరు పార్టీల ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ధిచెప్పి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు.
ఇదీ చూడండి :ఎస్ఈసీ సర్క్యులర్ అమలును నిలిపివేసిన హైకోర్టు