అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా, శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్రెడ్డి సమావేశమయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ - kcr latest news
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై మండలి సభాపతి పోచారం, ఛైర్మన్ గుత్తా, మంత్రి ప్రశాంత్రెడ్డి చర్చిస్తున్నారు.
![అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ Discussion on monsoon sessions of Telangana Assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8489271-969-8489271-1597914033784.jpg)
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ
అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, అధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు. వ్యక్తిగత దూరం పాటించేలా సీట్ల ఏర్పాటు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.