ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ... వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.
ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు.. - ఏపీలో దిశ చట్టం
ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అమలు దిశగా మరో ముందడగు పడింది. ఈ చట్టం అమలు కోసం మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.

ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు..