గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి - గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి
20:22 June 09
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుడిపై రోగి తరఫు బంధువులు దాడి చేశారు. ఓ వ్యక్తి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చికిత్సపొందుతూ చనిపోయాడు. రోగి మృతి పట్ల ఆగ్రహించిన అతని బంధువులు జూనియర్ డాక్టర్పై ఇనుప కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైద్యుడికి స్వల్పగాయ్యాయి.
ఇదీ చూడండి: భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా
Last Updated : Jun 9, 2020, 9:27 PM IST