తెలంగాణ

telangana

జీహెచ్​ఎంసీ కార్మికులకు పౌష్టికాహారం అందించిన ఉప సభాపతి

By

Published : May 12, 2020, 3:13 PM IST

ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా మహమ్మారి దూరం ఉంటుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. బౌద్ధనగర్ డివిజన్​కు చెందిన జీహెచ్​ఎంసీ కార్మికులకు పౌష్టికాహారం అందించారు.

deputy-speaker-padmarao-goud-distribute-food-for-ghmc-workers
జీహెచ్​ఎంసీ కార్మికులకు పౌష్టికాహారం అందించిన ఉప సభాపతి

లాక్​డౌన్​తో పని లేకుండా ప్రజలు మున్ముందు రోజుల్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. బౌద్ధనగర్​ డివిజన్​కు చెందిన జీహెచ్​ఎంసీ కార్మికులకు సీతాఫల్​మండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్​లో పౌష్టికాహారం అందించారు. ప్రజలు దూరం పాటిస్తూ... వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details