తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత - hyderabad updates

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాదాపూర్​లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు జీహెచ్​ఎంసీ అధికారులు. స్థానికులు నిర్మాణాలను కూల్చొద్దని ఆందోళన చేపట్టారు.

Demolish of illegal construction on Gurukul Trust lands in madhapur
గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

By

Published : Jul 15, 2020, 6:53 PM IST

అక్రమ కట్టడాలపై కన్నెర్ర జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాల కూల్చివేతకై జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్ గురుకుల భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

స్థానికులు జీహెచ్​ఎంసీ అధికారులను అడ్డుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్​ గౌడ్ జీహెచ్​ఎంసీ అధికారులను కూల్చొద్దని ధర్నా చేపట్టారు. మాదాపూర్ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చూడండీ:'సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులేవి?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details