తెలంగాణ

telangana

ETV Bharat / state

12 గంటల్లోనే తుర్కపల్లి నిందితుడి పట్టివేత

సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలో జరిగిన ఘటన కారకుడైన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. పూటుగా మద్యం తాగిన నిందితుడు మైకంలో కిరాతకానికి పాల్పడ్డట్టు విచారణలో తెలిపాడని డీసీపీ వెల్లడించారు.

By

Published : Mar 22, 2019, 5:05 PM IST

మృగాడు దొరికాడు..!

మృగాడు దొరికాడు..!
సికింద్రాబాద్ అల్వాల్‌ పరిధిలోని తుర్కపల్లిలో చిన్నారి అత్యాచారం,హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా పూటుగా మద్యం తాగిన నిందితుడు... పక్కనే ఉన్న చిన్నారిని మచ్చిక చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు బిహార్​కి చెందిన రాజేష్​గా గుర్తించారు. అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడని... అరిచినందుకు ఇనుప తీగతో గొంతు కోసి చంపాడని వైద్యులు నిర్థరించినట్లు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details