తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్కులు, శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఇతరత్రా అవసరమైన పరికరాలు అందజేసేందుకు సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది.
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు సీపీ సజ్జనార్ అభినందన
ప్రభుత్వాసుపత్రులకు మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ చేపట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.
![సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు సీపీ సజ్జనార్ అభినందన sajjanar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-img-20210515-wa0001-1505newsroom-1621052578-501.jpg)
sajjanar
ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. పలు ఐటీ సంస్థలతో కలిసి సెక్యురిటీ కౌన్సిల్ చేపడుతున్న కార్యక్రమాన్ని సజ్జనార్ అభినందించారు.