తెలంగాణ

telangana

ETV Bharat / state

ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి - Hyderabad CCS

తక్కువ ధరకే ల్యాప్​టాప్​ అంటూ ఓఎల్ఎక్స్​లో ప్రకటనలిచ్చి ఇద్దరు యువకులకు సైబర్​ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. వారి వద్ద నుంచి రూ. 1.25 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి
ల్యాప్​టాప్​ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి

By

Published : Apr 7, 2020, 6:32 AM IST

సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా తక్కువ ధరకే ల్యాప్​టాప్​లంటూ ఓఎల్‌ఎక్స్​లో వచ్చిన ప్రకటనకు స్పందించిన ఇద్దరు విద్యార్థులు సైబర్​నేరగాళ్లకు చిక్కారు. ఆన్​లైన్​ మోసగాళ్లు ఇచ్చిన క్యూఆర్​కోడ్​కు యువకులిద్దరూ రూ. 1.25 లక్షలు పంపించారు. అప్పట్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయామని గ్రహించిన యువకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details