తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే పరిశీలించిన సీఎస్ - హైదరాబాద్​ తాజా వార్తలు

జీహెచ్​ఎంసీ పరిధిలోని బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను సీఎస్ సోమేశ్​ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ సిబ్బంది పనితీరు, ర్యాపిడ్ ఫీవర్ సర్వే వివరాలపై ఆరా తీశారు.

boggulakunta, somesh kumar visit
జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే పరిశీలించిన సీఎస్

By

Published : May 6, 2021, 2:26 PM IST

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న తరుణంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వేను సీఎస్ సోమేశ్​ కుమార్​ పరిశీలించారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హెల్త్ సెంటర్‌లో కొవిడ్ కౌన్సెలింగ్ కేంద్రంను పరిశీలించిన సీఎస్... జ్వరం లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పలు వివరాలపై ఆయన ఆరా తీశారు.

ఇదీ చూడండి:బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో 8 మంది కొవిడ్ రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details