ఆలస్యమైనా.. కలిసే వస్తున్నాం!
'ఎన్నికలంటే.. ప్రజాసేవకులే జంకుతున్నారు' - tammineni
ప్రజాసేవ చేయాలనుకునే వారు పోటీ చేయడానికి జంకుతున్న ఎన్నికలివి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆలస్యమైనా.. సీపీఎంతో కలిసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యామని వెల్లడించారు.

సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు
ఇవీ చూడండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'