రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. సిబ్బంది కోసం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు క్యాంటీన్, క్వార్టర్స్ను ఆయన ప్రారంబించారు.
రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో క్యాంటీన్ ప్రారంభించిన సీపీ - సీపీ మహేశ్ భగవత్ వార్తలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. సిబ్బందికి అవసరమైన అదనపు క్యాంటీన్, క్వార్టర్స్ను ప్రారంభించారు.
రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో క్యాంటీన్ ప్రారంభించిన సీపీ
ఈ సందర్భంగా వీటిని వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతితో పాటు.. ప్రశంసపత్రాలు అందించారు.
ఇదీ చూడండి:'ఆ 14 మంది పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు'