తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా - తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్ బారిన పడ్డ.. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులను ఆస్పత్రికి తరలించారు.

corona-for-10-members-at-thirumala-dharmagiri-vedic-school
తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా

By

Published : Mar 15, 2021, 11:01 PM IST

తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత వారం 57 మందికి కొవిడ్‌ నిర్ధరణ కాగా.. పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో ఉన్న 21 మందిలో 10 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details