తెలంగాణ

telangana

'లోకాయుక్తకు రావాల్సిన అవసరం లేదు'

By

Published : Mar 20, 2020, 5:53 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు లోకాయుక్త, ఉపలోకాయుక్తల వద్ద ఉన్న కేసులకు సంబంధించి ఈ నెల 31 వరకూ స్వయంగా ఎవరూ హాజరకావలసిన అవసరం లేదని రాష్ట్ర లోకాయుక్త వెల్లడించింది.

corona effect on kokayuktha cases
కరోనా ఎఫెక్ట్: 'లోకాయుక్త వద్దకు రావాల్సిన అవసరం లేదు'

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా... లోకాయుక్త, ఉప లోకాయుక్తల వద్ద ఉన్న కేసులకు సంబంధించి ఈ నెల 31 వరకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర లోకాయుక్త వెల్లడించింది. లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు సూచనల మేరకు రిజిస్ట్రార్ సయ్యద్ లతిఫ్ ఉర్ రహమాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఫిర్యాదారులు సోమవారం నుంచి శుక్రవారం వరకు లోకాయుక్తను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చన్నారు.

కరోనా ఎఫెక్ట్: 'లోకాయుక్త వద్దకు రావాల్సిన అవసరం లేదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details