తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2020, 4:59 AM IST

ETV Bharat / state

భాగ్యనగరంపై కరోనా పంజా

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 344 మంది చికిత్స పొందుతున్నారు. 57మంది వైరస్ నుంచి కొలుకున్నారు. 21మంది మృతి చెందారు.

corona case increase in Hyderabad
భాగ్యనగరంపై కరోనా పంజా

హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అసిఫ్ నగర్ డివిజన్​లో 49, భవాని నగర్​లో 39, రీన్ బజార్​లో 23, కాలాపత్తర్​లో 20, గోల్కొండ డివిజన్​లో19 కేసులు ఉన్నాయి.

అయితే మహంకాళి డివిజన్​లో ఇప్పటికీ ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదవ్వలేదని సీపీ వివరించారు.

ఇవీ చూడండి:కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?

ABOUT THE AUTHOR

...view details