తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2020, 6:39 PM IST

Updated : Apr 23, 2020, 7:34 PM IST

ETV Bharat / state

తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు

corona  latest news
corona latest news

11:08 April 23

రాష్ట్రంలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో ఇవాళ 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. మెుత్తం కేసుల సంఖ్య 970కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో10 కేసులు నమోదయ్యాయి. ఈరోజు వివిధ ఆసుపత్రుల నుంచి 58 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 25కు చేరింది.

             రాష్ట్రంలో కరోనా టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ఈటల తెలిపారు.

Last Updated : Apr 23, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details