తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు - police

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు చేపట్టామని ఈస్ట్​ జోన్​ డీసీపీ రమేశ్​ తెలిపారు. అంబర్​పేట గోల్నాకలోని శాంతినగర్​లో ఆయన ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు.

corden-search-in-amberpet-in-hyderabad
ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు

By

Published : Dec 12, 2019, 4:24 AM IST

హైదరాబాద్​ అంబర్​పేట గోల్నాకలోని శాంతినగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతకు, సమస్యల్లో ఉంటే పోలీసులు గుర్తొచ్చేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. శాంతినగర్​లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీసీపీ రమేష్​ సూచించారు.

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details