తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాణ్యమైన సేవలు పొందడం వినియోగదారుల హక్కు' - కమిషనర్ సత్యనారాయణ రెడ్డి

వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం, సేవలు పొందడం వినియోగదారుల హక్కుగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వినియోగదారులు... రాష్ట్ర వినియోగదారుల సమాచార, సహాయ కేంద్రాన్ని సంప్రదించొచ్చంటున్న కమిషనర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

consumers day special interview with state consumers help desk commissioner satyanarayana reddy
'నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయండం వినియోగదారుల హక్కు'

By

Published : Mar 15, 2020, 10:35 AM IST

Updated : Mar 15, 2020, 11:22 AM IST

'నాణ్యమైన సేవలు పొందడం వినియోగదారుల హక్కు'
Last Updated : Mar 15, 2020, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details