తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్​ దాతృత్వం... పేదలకు ఆహార పంపిణీ - constable distributed food to poor people at hyderabad

హైదరాబాద్​ పాతబస్తీ సీఏఆర్ హెడ్​ క్వార్టర్స్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న అరుణ్​కుమార్​ పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 800 మందికి అల్పాహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

constable-distributed-food-to-poor-people-at-hyderabad
కానిస్టేబుల్​ దాతృత్వం... పేదలకు ఆహార పంపిణీ

By

Published : Apr 16, 2020, 5:11 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ సీఏఆర్​ హెడ్​క్వార్టర్స్​లో అరుణ్​కుమార్​ యాదవ్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​లో ప్రజల భద్రత కోసం అనునిత్యం విధులకు హాజరై తన జీవితాన్ని అంకితం చేస్తూ.. తన జీతంలో సగభాగాన్ని పేద ప్రజల ఆకలి తీర్చడానికి కేటాయిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 800 మందికి అల్పాహారాన్ని అందించిన అరుణ్​కుమార్ మానవత్వాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details